HomeDevotionalతిరుమలలో..నో పొలిటిక్స్

తిరుమలలో..నో పొలిటిక్స్

శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని తితిదే నిర్ణయించింది. గత కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది.దాంతో ఇక‌పై తిరుమ‌ల‌లో రాజ‌కీయాలు మాట్లాడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read