HomeDevotionalతిరుమలలో సాధారణంగా..భక్తుల రద్ది

తిరుమలలో సాధారణంగా..భక్తుల రద్ది

నిన్న 07-12-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,569 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,193 మంది…నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.54 కోట్లు … ఉచిత సర్వ దర్శనానికి 24 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…ఉచిత సర్వదర్శనానికి సుమారు 13 గంటల సమయం… టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం ప‌డుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read