25 కేజీలు గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారు.తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవిలాల చెరువు వద్ద పోలీసులకు పట్టుబడ్డారు.నిందితులు.. గాంధీ పురం పంచాయతీ ధనలక్ష్మి నగర్ కు చెందిన చాంద్ బీ.మల్లం గుంట పంచాయతీ వినాయక నగర్కు చెందిన సాయి. ములకలచెరువు మండలం బురకాయల కోటకు చెందిన రసూల్ బీ గా గుర్తింపు.గంజాయిని తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి తిరుపతిలో విక్రయం చేస్తున్నట్టు పోలీసులు వెల్లడి. ముగ్గురుని అరెస్టు చేసి రిమాండ్ పంపిన తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు.