HomeEntertainmentబాధితుల‌ని వెంట‌నే ప‌రామ‌ర్శించాల్సింది..ప‌వ‌న్ క‌ల్యాణ్

బాధితుల‌ని వెంట‌నే ప‌రామ‌ర్శించాల్సింది..ప‌వ‌న్ క‌ల్యాణ్

సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌..గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చార‌న్నారు..అభిమాని మృతిచెందిన తర్వాత..వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి..మానవతా దృక్పథం లోపించినట్టైంది- అల్లుఅర్జునే కాదు..టీమ్‌ అయినా సంతాపం తెలపాల్సింది..సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని.. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాద‌న్నారు.రేవంత్‌ ఆ స్థాయి దాటిన బలమైన నేత..బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారు..చట్టం ఎవరికీ చుట్టం కాదు-.సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారు పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్‌ రేట్ పెంచడం కూడా..పరిశ్రమను ప్రోత్సహించడమే అన్నారు పవన్‌కల్యాణ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img