HomePoliticalగిరిజ‌న బాలిక‌కి..సీఎం రేవంత్ రెడ్డి సాయం

గిరిజ‌న బాలిక‌కి..సీఎం రేవంత్ రెడ్డి సాయం

గిరిజన బాలిక సాయిశ్రద్దకు ఆర్ధిక సాయం అందించారు తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . కుమురం భీం జిల్లా,జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ.ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది సాయి శ్రద్ధ.
తన దృష్టికి వచ్చిన వెంటనే డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి ఆర్ధిక సాయం అందించిన సీఎం.ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సాయిశ్రద్ద, కుటుంబ సభ్యులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read