సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ..ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు.. 130 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్న హరీష్ రావు.గ్రామాల్లో రోజుకో సభ.. చివరి రోజు సభకు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.