HomePoliticalజ‌గ‌న్ ..గుంటూరు రాకపై భగ్గుమన్న మంత్రులు

జ‌గ‌న్ ..గుంటూరు రాకపై భగ్గుమన్న మంత్రులు

రైతుల మీద జగన్‌కు నిజంగా చిత్తశుద్ది ఉంటే 14 వేల మంది ఆత్మహత్య చేసుకున్న రైతుల మీద సమాధానం చెప్పగలరా?భారత దేశంలో ఆత్మహత్యలకు 3వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది.. దానికి కారణం జగన్ కాదా? – కొల్లు రవీంద్ర..ప్రజలు నవ్వుకుంటారేమో అని కూడా ఆలోచించకుండా జగన్ మాట్లాడుతున్నారు. గుంటూరు మిర్చి యార్డు చరిత్ర తెలుసుకోకుండా జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారు. పనికిమాలిన పేపర్, టీవీని అడ్డం పెట్టుకొని ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది జగన్ అవివేకం- మంత్రి అచ్చెన్నాయుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img