HomePoliticalధాన్యం కొనుగోళ్లపై అక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు

ధాన్యం కొనుగోళ్లపై అక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను CM రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించగా, ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందన్నారు. మహబూబ్ నగర్ లో ఈనెల 30న రైతు పండగను జరుపబోతున్న సందర్భంగా 28, 29, 30 తేదీల్లో పట్టణంలో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు తదితర కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img