తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది..నిన్న 10-12-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,284 మంది…
స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19,064 మంది…నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.27 కోట్లు …
ఉచిత సర్వ దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…ఉచిత సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం…టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం…300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.