తెలంగాణ అధికారిక చిహ్నాన్ని అనధికారికంగా మార్చేసింది విద్యాశాఖ. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12.30 గంటలకు రవీంద్ర భారతిలో కొత్తగా నియామకమైన 1292 మంది జూనియర్ లెక్చరర్లు మరియు 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు నియామక పత్రాలను పంపిణీ చేస్తున్నట్టు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చిన విద్యాశాఖ.