రంగారెడ్డి – శంషాబాద్ మండలం పాలమాకులలోని ఎస్వీబీ లక్ష్మీనరసింహ వైన్స్కు తెల్లవారుజామున కన్నం పెట్టి మద్యం బాటిల్లు ఎత్తుకు వెళ్లిన దొంగలు. మాస్కులు ధరించి లోపలికి వెళ్లి వైన్స్లో ఉన్న మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.ఆ ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.