Homeissese1,400 కళాఖండాలను తిరిగిచ్చిన అమెరికా

1,400 కళాఖండాలను తిరిగిచ్చిన అమెరికా

భారత్ లో దొంగతనానికి గురై వివిధ మార్గాల ద్వారా తమ దేశానికి చేరిన 1,400కు పైగా కళాఖండాలు, వస్తువులను అమెరికా తిరిగిచ్చింది. వీటి విలువ $10 మిలియన్లు ఉంటుందని తెలిపింది. ఇందులో ఖగోళ నర్తకి ఇసుక రాయి శిల్పం అరుదైనదని, ఇది ఇండియా నుంచి లండన్ కు, అక్కడి నుంచి అమెరికా
మ్యూజియంకు చేరిందని వెల్లడించింది. అక్రమరవాణాదారుల నెట్వర్క్స్ పై ఫోకస్ చేశామని, దీని వెనుక తమిళనాడుకు చెందిన సుభాష్ కపూర్ హస్తం ఉందని
పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img