వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపి Dk. అరుణ..ఈ ఉదయం VIP బ్రేక్ లో వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు..కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న Dk.అరుణ..ప్రతియేటా వైకుంఠ ఏకాదశి రోజు శ్రివారి దర్శనం చేసుకుంటాము.ఈసారికూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడఙ చాలా సంతోషంగా ఉంది.ఆ మహావిష్ణువు ఆశిస్సులతో ప్రజలందరు సంతోషంగా ఉండాలి.దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసులపై టిటీడి నిర్ణయం స్వాగతిస్తున్నాం.