నిన్న 09-12-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,124 మంది…స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,069 మంది…నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.77 కోట్లు … ఉచిత సర్వ దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం… టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 1 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం…300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది…